తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనం నుంచి రూ.10 వేల వరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమ అవుతుంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now